12. మేఘనాథవధ

ఇందులో మేఘనాథుని మాయాయుద్ధం -రామలక్ష్మణుల శిరస్సులు సీతయెదుట పడేలా చేసి చూపడం - ఈరహస్యాన్ని రాక్షసమాయగా సురమ సీతకు చెప్పడం - తరువాత నాగాస్త్రం తో రామలక్ష్మణులను బంధించి నికుంభిలాయజ్ఞంలో కూర్చొనడం-గరుడుడు రామలక్ష్మణులను విడిపించడం-లక్ష్మణుడు వానరవీరుల తో అక్కడకువచ్చి యజ్ఞాన్ని ధ్వంసంచేసి మేఘనాథుణ్ణి వధించడం ప్రధానవిషయాలు.